Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాటకు గుడ్ న్యూస్ చెప్పిన‌ ఏపీ ప్ర‌భుత్వం 

Updated on May 07, 2022 06:19 PM IST
స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా టికెట్ ధ‌ర పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్డ‌ర్లు కూడా జారీ చేసింది.
స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా టికెట్ ధ‌ర పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్డ‌ర్లు కూడా జారీ చేసింది.

స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా టికెట్ ధ‌ర పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్డ‌ర్లు కూడా జారీ చేసింది. ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌బాబు, కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. 

స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మే 12 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా 2 గంట‌ల 42 నిమిషాల పాట థియేట‌ర్ల‌లో ఆడ‌నుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా స‌ర్కారు వారి పాట సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని కోరుతూ చిత్ర యూనిట్ చేసిన రిక్వెస్ట్‌కు స్పందించింది. స‌ర్కారు వారి పాట సినిమా టికెట్ ధ‌ర ప‌ది రోజుల పాటు పెంచుకోవ‌చ్చ‌ని జీవో జారీ చేసింది. . ఇంత‌కు ముందుకు ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల‌కు ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేట్స్‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. 

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata) సినిమా నిర్మించారు. ఈ సినిమాలో స‌ముద్ర ఖ‌ని విల‌న్ పాత్ర‌లో న‌టించారు. రెండు భారీ ఈ వెంట్ల‌తో స‌ర్కారు వారి పాట సినిమా ప్రమోష‌న్లు జ‌రుపుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!