Allu Arjun: బాలీవుడ్ టాక్ షో త‌గ్గేదేలే అంటున్న అల్లు అర్జున్, ర‌ష్మిక‌

Updated on May 11, 2022 10:40 PM IST
నార్త్ ఇండియాలో పుష్ఫ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక క్రేజీ క‌పుల్‌గా మారారు. పుష్ఫ సినిమాతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు అల్లు అర్జున్, ర‌ష్మిక క‌లిసి వెళ్ల‌నున్నారు.
నార్త్ ఇండియాలో పుష్ఫ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక క్రేజీ క‌పుల్‌గా మారారు. పుష్ఫ సినిమాతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు అల్లు అర్జున్, ర‌ష్మిక క‌లిసి వెళ్ల‌నున్నారు.

నార్త్ ఇండియాలో పుష్ఫ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక క్రేజీ క‌పుల్‌గా మారారు. పుష్ఫ సినిమాతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు అల్లు అర్జున్, ర‌ష్మిక క‌లిసి వెళ్ల‌నున్నారు. ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌తో కాసేపు ఇంట్ర‌స్టింగ్ క‌బుర్లు చెప్ప‌నున్నారు.

పాన్ ఇండియా సినిమాగా పుష్ఫ మంచి హిట్ సాధించింది. హీరో హీరోయిన్లుగా న‌టించిన అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక మంద‌న‌ల‌కు సౌత్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ ఫాలోయింగ్ పెరిగింది.  బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో నిర్మాత కరణ్ జోహార్ తో ముచ్చటించటానికి సిద్ధమయ్యారు.

Allu Arjun

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్ ఓ క్రేజీ షో. సినిమా సెల‌బ్రిటీలు వ్య‌క్త‌గ‌త విష‌యాలు, సినిమా అప్ డేట్స్ అభిమానుల‌కు తెలుపుతారు. ఆరు సీజ‌న్లు ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చాయి. బుల్లితెరపై ప్రసారమైన ఈ షో ఇకపై ఏడవ సీజన్ బుల్లి తెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం అవుతుందని స్వయంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చెప్పారు. 

పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ (Allu Arjun),, రష్మిక కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్స్ గెస్టులుగా వెళ్ల‌నున్నారు. పుష్ప రాజ్ చెప్పే క‌బుర్ల‌ను ఆడియ‌న్స్‌తో పంచుకోనున్నారు. క‌ర‌ణ్ సౌత్ హీరోల‌తో ఈ సారి కాఫీ విత్ క‌ర‌ణ్ షో ను చేస్తున్నార‌నే టాక్ న‌డుస్తుంది. సౌత్ సినిమాలు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాయి. దీంతో క‌ర‌ణ్ సౌత్ స్టార్ల‌పై ఫోక‌స్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!