ప్రేక్ష‌కుల‌కు సారీ చెప్పిన న‌టి అన్న‌పూర్ణ‌మ్మ‌ (Annapurnamma)

Updated on Apr 21, 2022 04:29 PM IST
 తెలుగు సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌మ్మప్ర‌స్తుతం టీవీ షోల్లో క‌నిపిస్తున్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టించారు అన్నపూర్ణ‌మ్మ. త‌న కూతురిని గుర్తుకు తెచ్చుకుని షోలో ఎమోష‌న‌ల్ అయ్యారు.
తెలుగు సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌మ్మప్ర‌స్తుతం టీవీ షోల్లో క‌నిపిస్తున్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టించారు అన్నపూర్ణ‌మ్మ. త‌న కూతురిని గుర్తుకు తెచ్చుకుని షోలో ఎమోష‌న‌ల్ అయ్యారు.

తెలుగు సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌మ్మప్ర‌స్తుతం టీవీ షోల్లో క‌నిపిస్తున్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టించారు అన్నపూర్ణ‌మ్మ. త‌న కూతురిని గుర్తుకు తెచ్చుకుని షోలో ఎమోష‌న‌ల్ అయ్యారు.

Senior Actress Annapurna

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సీనియ‌ర్ న‌టుల‌తో కూడా స్కిట్‌లు చేయిస్తుంటారు. అన్న‌పూర్ణ‌మ్మ మ‌రో సీనియ‌ర్ న‌టి శ్రీవాణితో క‌లిసి స్కిట్ చేశారు. ఆ స్కిట్ త‌ర్వాత అన్న‌పూర్ణ‌మ్మ క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

 

అన్న‌పూర్ణ‌మ్మ చ‌నిపోయిన‌ త‌న కూతురిని గుర్తు చేసుకుని ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న కూతురు త‌న‌ను వ‌దిలి వెళ్లిపోయిందంటూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ విష‌యం ప్రేక్ష‌కులకు బాధ క‌లిగించి ఉంటే క్ష‌మించ‌మ‌ని అడిగారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!