Swathi Reddy:క‌ల‌ర్స్ స్వాతి టాలీవుడ్ రీ ఎంట్రీ

Updated on May 06, 2022 04:14 PM IST
క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో యాంక‌ర్‌గా కెరీర్ స్టాట్ చేశారు స్వాతిరెడ్డి (Swathi Reddy). అష్టాచెమ్మాలో  హీరోయిన్‌గా న‌టించి మెప్పించారు. క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో యాంక‌ర్‌గా కెరీర్ స్టాట్ చేశారు స్వాతిరెడ్డి (Swathi Reddy). అష్టాచెమ్మాలో  హీరోయిన్‌గా న‌టించి మెప్పించారు. క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

 క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ

క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో యాంక‌ర్‌గా కెరీర్ స్టాట్ చేశారు స్వాతిరెడ్డి (Swathi Reddy).. అష్టాచెమ్మాలో  హీరోయిన్‌గా న‌టించి మెప్పించారు. క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మ్యారేజ్ త‌ర్వాత ఇడియ‌ట్స్ అనే సినిమా ద్వారా వెండి తెర‌పై మెర‌వ‌నున్నారు. 

క‌ల‌ర్స్ స్వాతి(Swathi Reddy) అష్టాచెమ్మా, స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ళ‌యాలం సినిమాల‌లో కూడా న‌టించి వ‌ర‌స హిట్‌లు సాధించింది. 2018లో వికాస్ వాసుని స్వాతి వివాహం చేస్తున్నారు. ఆ త‌ర్వాత విదేశాల‌కు వెళ్లారు. ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఇండియా వ‌చ్చిన స్వాతి మూవీస్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం చేస్తున్న ఇడియట్స్ చిత్రంలో లీడ్ రోల్ లో స్వాతి నటిస్తుంది. 

తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథ‌ను పంచ‌తంత్రంగా ద‌ర్శ‌కుడు న‌వీన్ మేడారం తెర‌కెక్కిస్తున్నారు. ఫన్‌తో పాటు ఫ్యామిలీ ఎంట‌ర్‌ట్రైన‌ర్‌గా ఈ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మిస్తున్నారు. స్వాతి (Swathi Reddy)తో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇడియ‌ట్స్‌ పోస్ట‌ర్ వెరైటీ లుక్‌తో ఆస‌క్తి క‌లిగిస్తుంది. 

స్వాతిరెడ్డి(Swathi Reddy)  ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా కొన్ని పాట‌లు పాడారు. అష్టాచ‌మ్మా సినిమాలో బెస్ట్ యాక్ట‌ర్‌గా నంది అవార్డు, ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. త‌మిళ్ సినిమా సుబ్ర‌మ‌ణ్య‌పుర‌మ్‌లో బెస్ట్ యాక్ట‌ర్‌గా నంది, ఫిలిమ్ ఫేర్ అవార్డులు పొందారు. 100% ల‌వ్ సినిమాలో ఏ స్వేర్.. బీ స్కేర్ పాట స్వాతి పాడిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!