Mrunal Thakur : సీతారామం హీరోయిన్‌తో అభిమానులు ముచ్చట్లు

Published on Apr 20, 2022 06:54 PM IST

మృణాల్ ఠాకూర్ మరాఠీ చిత్రాలతో పాటు హిందీ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించింది. 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ. యే ఖామోషియాన్‌లో గౌరీ భోంస్లే పాత్రతో తొలిసారిగా నటించింది.

కుంకుమ్ భాగ్యలో బుల్బుల్ అరోరా పాత్ర ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.లవ్ సోనియా (2018) అనే డ్రామా చిత్రం విడుదల తర్వాత, ఈమెకు మంచి ఫాలోయింగ్ లభించింది. ప్రస్తుతం సీతారామం అనే తెలుగు సినిమాలో ఈమె నటిస్తోంది.